విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఏపీ ప్రభుత్వం భర్తీ:మంత్రి నారా లోకేశ్
విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఏపీ ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. 2027 ఏప్రిల్ నాటికి ప్రభుత్వం పూర్తి చేస్తుందన్నారు.ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్...
